archiveYOGI ADITYANATH

News

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం

గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు....
News

అగ్నివీర్‌లకు యుపి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత

ల‌క్నో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ళ‌ సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పరిధిలోని పోలీసు, పోలీసు సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రకటించారు. అగ్నిపథ్ పథకం యువతను...
News

రాంచీలో ఆలయంపై పెట్రో బాంబులు

రాంచీ: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసన పేరుతో శుక్రవారం దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్థ‌నల అనంతరం రగిల్చిన కార్చిచ్చు దేశంలో పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం...
News

యూపీలో అల్లర్లు సృష్టిస్తున్న ముస్లింలను వదిలేది లేదు

యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ల‌క్నో: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌ను...
News

అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు​. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను...
News

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…

యోగి ఆదిత్యనాథ్ ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మథుర,...
News

యూపీలో రోడ్లపై నమాజ్ నిలిచిపోయింది!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని...
News

3 నెల‌ల్లో మీ ఆస్తులు చెప్పండి

ఉత్తరప్రదేశ్‌లో యోగి పారదర్శక పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశం ల‌క్నో: మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ప్రకటించాలని ఉత్తర ప్రదేశ్ సీఎం...
News

‘అల్లాహో అక్బర్’ అంటూ గోరఖ్ ‌నాథ్ ఆలయంలోకి వెళ్లడానికి వ్యక్తి యత్నం, అరెస్టు

అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గోరఖ్ నాథ్ ఆలయంలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించడమే కాక అడ్డుకోబోయిన ఇద్దరు ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్ల (పిఎసి)పై పదునైన ఆయుధంతో దాడి చేసిన ముర్తజా అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని...
News

అయోధ్య సహా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని ఆలయాలకు పన్నుల నుండి విముక్తి …యోగీ సర్కార్ కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవాలయాల పన్నుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య నగరంలోని రామాలయంతోపాటు ఇతర నగరాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై పన్నులు విధించవద్దని నగర మున్సిపల్ కార్పొరేషన్లను సీఎం యోగి కోరారు. రెండో సారి సీఎంగా పదవీ...
1 2
Page 1 of 2