archiveWEST BENGAL ELECTIONS

ArticlesNews

హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ టీఎంసీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్ల‌ర్లు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌యోత్స‌వాల పేరుతో టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జీహాదీ శ‌క్తులు రాష్ట్రంలో విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు. బీజేపీ కార్యా‌ల‌యాల‌పై, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు దిగ‌డ‌మే...
ArticlesNews

బెంగాల్ హింస వెనుక కుట్ర: ఆర్.ఎస్.ఎస్

ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో ఆరోపించారు. బెంగాల్ లో ఎన్నికైన ప్రభుత్వం తక్షణ కర్తవ్యం...
News

ఆమె అధికారులను హింసాత్మక సంఘటనల సమాచారాన్ని నాకు అందించవద్దని ఆదేశించారు : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గవర్నర్ జగదీష్ ధనకర్ తీవ్ర వ్యాఖ్యలు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బెంగాల్ లో హిందువులపైన, బిజెపి కార్యకర్తలపైన, ఓటర్లపైన జరుగుతున్న హింసకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను తనకు అందించ వద్దని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధనకర్ ఆరోపించారు....
News

మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ

పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై...
News

విచారణకు వచ్చిన పోలీస్ అధికారిని కొట్టి చంపేశారు : బెంగాల్ లో దారుణం

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ లో గూండాల రాజ్యం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ముస్లిముల ఆగడాలకు అక్కడ అంతే లేకుండా ఉంది. నిన్న నాలుగవ విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ విధులలో ఉన్న కేంద్ర బలగాలపై దాడి చేయవలసిందిగా ముఖ్యమంత్రి...
News

బెంగాల్ లో ఉద్రిక్తత : బీజేపీ బూత్ ఏజెంట్ హత్య, అభ్యర్థిపై రాళ్ళ దాడి : భద్రతా దళాల కాల్పులలో నలుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బెహార్‌ జిల్లాలో తృణమూల్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందు ఇదే ప్రాంతంలో బీజేపీకి చెందిన ఒక బూత్...
News

మత ప్రాతిపదికన ఓట్లు ఎలా అడుగుతారు? వివరణ ఇవ్వండి : మమతకు ఈసీ తాఖీదు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. మత ప్రాతిపదికన ఓట్లు అడగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రావడంతో దీనిపై 48గంటల్లోగా వివరణ...
News

బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

ఎన్నికల వేళ పశ్చిమ్‌బెంగాల్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్‌బెహర్‌ వద్ద దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దిలీప్‌ఘోష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దారుణ స్థితిలో ఉందని దిలీప్‌ ఆరోపించారు. ఈ...
1 2
Page 1 of 2