archiveVinayaka chavithi

News

ప‌ల్లెల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల సంద‌డి

అన‌కాప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకొని ఆయా ఉత్స‌వ క‌మిటీలు పలు కార్యక్రమాలు చేప‌ట్టాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గణపతి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తి కావ‌డంతో ఉత్సవాల నిర్వాహకులు...
News

రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

అమ‌రావ‌తి: కొవిడ్ కారణంగా రెండేళ్ళు కళ తప్పిన వినాయకచవితి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుడిని తయారుచేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ఏర్పాటుచేశారు. తిరుపతి తుమ్మలగుంటలో ఏడు...
News

గణేష్ చతుర్థికి మాంసం అమ్మకాలు బంద్

బెంగ‌ళూరు: వినాయ‌క చ‌వితి నేపథ్యంలో బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆగస్టు 31న నగరం అంతటా మాంసం అమ్మకాలను, జంతు వధను నిషేధించింది. అందుకు సంబంధించి సోమవారం ఒక సర్క్యులర్ జారీ...
News

అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి

* హిందువుల పండుగలపై ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్ వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గణేశ్‌ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్‌ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్‌...
News

మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ

గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా...
News

గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుమూ లేదు: దేవాదాయశాఖ

* మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ వినాయక చవితి ఉత్సవాలపైనా రాష్ట్ర ప్రభుత్వం రుసుముల భారం మోపిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు...
News

క‌య్యానికి కాలుదువ్వుతున్న క్రిష్టియ‌న్లు!

త‌మిళ‌నాడులో వినాయ‌క చ‌వితిని అప‌విత్రం చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ ఏకంగా క‌ర‌ప్ర‌తమే జారీ ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా...
News

ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. బహిరంగ‌ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న...