archiveVIJAYAWADA

News

కనకదుర్గమ్మ గుడి ఈవో బదిలీ

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను నియమించింది. సురేశ్‌బాబును రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పంపించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. దుర్గ గుడి ఈవోగా...
News

Manya Sri Pulusu Gopireddy is no more

Sri Pulusu Gopireddy, one of the elder Swayamsevaks in Telugu Era who went to Warangal with his family and worked tirelessly for Sangha without thinking for a moment, is no...
News

శ్రీ పులుసు గోపిరెడ్డి అస్తమయం

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన శ్రీ పులుసు గోపిరెడ్డి ఇక లేరు. దాదాపుగా రెండుసంవత్సరాలుగా ఇంటికి, అందులోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా...
News

విజయవాడ నడిబొడ్డున సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆలు కొన్ని ఉన్నా శ్రీ...
News

జాతీయవాద రచనా పోటీలకు ఆహ్వానము

తాను స్వయంగా అనేక గ్రంథాలను చదవడమే కాకుండా ఏన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు స్వర్గీయ శ్రీరామశాయి. "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఔత్సాహిక, వర్ధమాన జాతీయవాద...
News

దుర్గమ్మ రథం పైనున్న మూడు సింహాలు మాయం

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం...
1 3 4 5
Page 5 of 5