కనకదుర్గమ్మ గుడి ఈవో బదిలీ
విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈవో ఎంవీ సురేశ్బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్ కమిషనర్ భ్రమరాంబను నియమించింది. సురేశ్బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీగా పంపించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. దుర్గ గుడి ఈవోగా...





