archiveUkraine

News

ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు

డెన్మార్క్‌: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్‌ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె...
News

ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ

న్యూఢిల్లీ: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. ఈ రోజు నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు. ఆయా...
News

ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగొచ్చిన విద్యార్థులకు తీపి కబురు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా పలు సడలింపులు ఇచ్చిందని తెలిపింది. శాంతి, అహింసే...
News

ఢిల్లీకి రానున్న ర‌ష్యా విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రేప‌టి నుంచి(31) నుండి ఏప్రిల్ 1 వరకు ఢిల్లీలో ఉండనున్నారు. భారత విదేశాంగ మంత్రి...
News

యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి

భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్‌ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భారత్‌ సాయం...
News

250 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.....
News

219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​...
News

సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఉక్రెయిన్‌-పోలాండ్...
News

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం రూట్ మ్యాప్‌

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి భారత ప్రజల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. రొమేనియా, హంగరీ మీదుగా ప్రజలను తరలించాలని భావిస్తోంది. ఈ తరలింపునకు భారత ప్రభుత్వం, హంగరీలోని భారత ఎంబసీ చర్యలు తీసుకుంటున్నాయి. సరిహద్దుకు సమీపంలో ఉండే...
News

ఉక్రెయిన్‌లోని భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రణాళిక

విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో...
1 2 3
Page 2 of 3