archive#Ukraine crisis

News

ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు

డెన్మార్క్‌: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్‌ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె...
News

చౌక‌గా చ‌మురు.. భార‌త్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌!

ప‌రిశీలిస్తున్న కేంద్రం న్యూఢిల్లీ: చమురు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని రష్యా భారత్‌కు అందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ను పరిశీలిస్తోంది. “రష్యా చమురు, ఇతర వస్తువులను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ట్యాంకర్, ఇన్సూరెన్స్ కవర్,...
News

సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు

సుమీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్టు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్ట‌యింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే...
News

నీతిమాలినోళ్ళు!

ల‌క్నో: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కేంద్ర ప్ర‌భుత్వం.. అక్క‌డి భార‌తీయుల‌ను ర‌క్షించుకోవాల‌ని ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాల‌తో స్వ‌దేశానికి చేరారు. ఇంకా చేరుతున్నారు. నిజానికి ఈ ప‌ని భార‌త దేశానికి ఒక...
News

మ‌నోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్!

విద్యార్థి హర్‌జోత్ సింగ్‌ను ర‌క్షించిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్ కైవ్: బహుశా మీరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ట్రాన్స్‌పోర్టర్ సినిమా (మూడు సినిమాలు) చూసే ఉంటారు. కానీ ట్రాన్స్‌పోర్టర్‌కు తాతలాంటి నిజమైన సినిమా చూపించాడు.. ఉక్రెయిన్ ర‌ణ‌రంగంలో ఇండియన్ ఎంబసీ...
News

విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి

ఐరాసలో కోరిన‌ భారత ప్రతినిధి   న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై...
News

ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు

పొరుగు దేశాల్లో న‌లుగురు కేంద్ర మంత్రులు వాణిజ్య‌, నావికా ద‌ళ విమానాల వినియోగం ఇప్ప‌టికే దాదాపు 18 వేల మంది స్వ‌దేశానికి... న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే...
News

పాకిస్తానీ విద్యార్థినికి భార‌తీయుడి సాయం!

న్యూఢిల్లీ: భార‌త‌దేశంపై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్‌పై.. ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే ప్ర‌పంచంలోని ఏ దేశపైనా భార‌త్‌కు ప‌గ లేద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థినికి రొమేనియన్...
News

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న...
News

99 దేశాల్లో భారతీయ విద్యార్థులు

భారత విదేశాంగ శాఖ వెల్ల‌డి న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్టు... మొత్తంగా అన్ని దేశాల్లో కలిపి 11.33 లక్షల మంది విద్యార్థులున్నట్టు, వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్ళినట్టు విదేశాంగ...
1 2
Page 1 of 2