ఉక్రెయిన్లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు
డెన్మార్క్: ఉక్రెయిన్లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె...