archive#Ukraine crisis

News

మా విద్యార్థుల‌నూ ఆదుకోండి.. భార‌త్‌ను కోరిన నేపాల్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని రావడానికి ‘ఆపరేషన్ గంగా’ ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే..! పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారతీయులను తరలించడానికి భారతదేశం ఒక మెగా మిషన్‌ను చేపడుతోంది. ఈ నేప‌థ్యంలో...
News

ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం!

‘క్వాడ్‌’ దేశాధినేతల స‌మావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా...
News

పెంపుడు జంతువుల‌తో భార‌త్‌కు విద్యార్థులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు తాము ప్రేమ‌గా పెంచుకున్న జంతువుల‌తో భార‌త్‌కు క్షేమంగా చేరుకుంటున్నారు. డేహ్రాడూన్‌కు చెందిన విద్యార్థి రిష‌భ్ కౌశిక్ త‌మ‌తోపాటు పెంపుడు జంతువుల‌ను తీసుకువచ్చేందుకు అధికారులను అనుమతి కోరగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం...
News

ఇప్పటి వరకు 6,000 మందిని తీసుకొచ్చాం..

న్యూఢిల్లీ: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామ‌ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయ‌న‌ బుధవారం...
News

ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశపు ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని...
News

ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు కృషి

భార‌త్ ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: శాంతి ప్రయత్నాలకు, ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు ఏ విధంగానైనా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. టెలీ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మోదీ ఈ...
News

యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి

అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య న్యూఢిల్లీ: రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు...
News

250 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.....
1 2
Page 2 of 2