archiveTourism

News

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు....
News

రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!

శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక...
News

వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం!

యాదగిరిగుట్ట: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది. లక్ష్మీనరసింహస్వామి...
News

ఆలయాల్లో అభివృద్ధి పనులు

ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు....
News

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి

జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు!

సింధు పుష్క‌రాల‌కు తీసుకువెళ్ళిన‌ ట్రావెల్ ఉద్యోగి ప‌రార్‌ డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది దిక్కుతోచ‌ని స్థితిలో 250 మంది ఉత్త‌రాంధ్ర వాసులు జ‌మ్మూక‌శ్మీర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌.. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని పాల‌కొండ‌, సోంపేట‌, చీపురుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్...
News

ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు

ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో...