archiveTirupati

News

రాష్ట్రంలో 1,342 ఆలయాల నిర్మాణానికి టీటీడీ ప్రణాళిక

తిరుప‌తి: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా సనాతన హైంద‌వ‌ ధర్మ వ్యాప్తి, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో 1,342 ఆల‌యాలు నిర్మించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి...
News

ప్రకృతి వ్యవసాయంపై రైతుల‌కు టీటీడీ శిక్ష‌ణ

తిరుప‌తి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మ‌న్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ గోసంరక్షణ...
News

రేపు 25న 11వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

లోక కల్యాణం కోసం శ్రీవారి ఆలయంలో నిర్వహణ తిరుప‌తి: లోక‌ క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఈ నెల 25వ తేదీన గురువారం 11వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7...
News

ప్రభుత్వ అనుమతులు జాప్యం… టీటీడీ కల్యాణమస్తు వాయిదా

తిరుప‌తి: టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా పడినట్టు సమాచారం. 2011లో ఆగిపోయిన కల్యాణమస్తును తిరిగి 2022లో టీటీడీ ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద హిందూ కుటుంబాల్లోని యువతీయువకులకు సంప్రదాయబద్ధంగా వివాహం చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివాహ వేడుకలను...
News

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం

తిరుప‌తి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ళ‌ తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
News

వ‌చ్చే 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఒకటి నుంచి అందుబాటులో టికెట్లు తిరుప‌తి: భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి...
News

ఆయుర్వేదాన్ని జ్యోతిష్యానికి జోడిస్తే మరిన్ని సత్ఫలితాలు

మీర్జాపూర్: ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని, పలు వ్యాధుల చికిత్స సులభతరం అవుతుందని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ఆర్ ప్ర‌సాద్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్య సమన్వయం అనే అంశంపై...
News

రికార్డు స్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్ళ‌లో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను...
News

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

తిరుప‌తి: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో నేడు విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్‌ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు...
News

తిరుమలకు పోటెత్తిన భక్తులు… సర్వ దర్శనానికి 20 గంటల సమయం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నందకం వరకు వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 20 గంటల సమయం...
1 2 3 4 6
Page 2 of 6