విశాఖ తీరంలో టీటీడీ కార్తీక దీపోత్సవం
విశాఖపట్నం: విశాఖ తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరంలో కార్తిక దీపాలు వెలిగించారు. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు....

