‘ఆపరేషన్ పీఎఫ్ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ దాడులు!
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సంస్థతో సంబంధం...








