archive#terror links

News

‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు!

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్​ఐఏ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం...
News

ఉగ్ర‌వాదుల‌కు సొమ్ము చేర‌వేసిన‌ మహ్మద్ యాసిన్ అరెస్ట్

న్యూఢిల్లీ: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు హవాలా ద్వారా సొమ్మును చేరవేస్తున్న మహ్మద్ యాసిన్‌ను ఢిల్లీ స్పెషల్ టీం శుక్రవారం అరెస్ట్ చేసింది. హవాలా ద్వారా 10 లక్షల రూపాయలను ట్రాన్ఫ్సర్ చేశాడని, ఆ 10 లక్షలు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని పోలీసుల...
News

ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు...
News

ఐఎస్ఐఎస్‌తో లింకులు… ఢిల్లీ విద్యార్థి మోసిన్ అహ్మ‌ద్ అరెస్ట్‌

న్యూఢిల్లీ: గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం...
News

పాకిస్తాన్‌లోనే దావుద్ ఇబ్రహీం!

న్యూఢిల్లీ: ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్‌ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్‌...
News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...
News

ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. విదేశాల నుంచి భారీగా డంప్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నా సప్లై మాత్రం ఆడగం లేదు. గుజరాత్‌లో రూ.1439 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత.. .. దిల్లీలో...
News

ఏడుగురు పాక్ పౌరుల‌పై నిషేధం!

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థాని పౌరుల‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ...
News

ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ‘ఉగ్ర’ లింకులు!

జ‌మ్ముక‌శ్మీర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న అయిదుగురు ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌ను జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం తొల‌గించింది. పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ మీర్(పుల్వామా), కంప్యూటర్ ఆపరేటర్ గులాం హసన్ పర్రే(శ్రీనగర్), అవంతిపొరకు చెందిన అర్షిద్ అహ్మద్ దాస్(ఒక ఉపాధ్యాయుడు), పోలీసు కానిస్టేబుల్ షాహిద్...