archive#TEMPLES

News

డీఎంకే పాలనలో ఆలయాల్లో రాజకీయ జోక్యం!

చెన్నై: డీఎంకే పాలనలో ఆధ్యాత్మిక వ్యవహారాలలో రాజకీయ జోక్యం అధికమైందని అన్నాడీఎంకే అసమ్మతి నాయకురాలు శశికళ ఆరోపించారు. ఆలయాలలో, మఠాలలో ప్రాచీన సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలపై నిషేధం అమలు చేయడం తగదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆలయాల్లో అమలులో...
News

దేవాలయాల్లో అధికారుల అవినీతి వాస్తవమే… ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

విజయవాడ: రాష్ట్ర దేవాదాయశాఖలో అవినీతి ఉన్నమాట వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడలో దేవదాయశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దేవాలయాల్లో అవినీతి ఉన్నది నిజమేనని.. దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తానని...
News

పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కీలక నిర్ణయం

భారత్‌లో తీర్థయాత్రలకు ఏర్పాటు మొదటి విడతగా పాక్‌లోని మందిరాలను సందర్శిస్తున్న హిందువులు ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక...
News

ఆలయాల్లో ‘వారి’ సేవలు వద్దు

మత సంస్థల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు హైకోర్టు కీలక తీర్పు అమరావతి: దేవాలయాల్లో పొరుగు సేవల ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా నియమించుకోవాలంటూ దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్‌ గతే డాది జులై 29న జారీ చేసిన మెమోను...
News

ముస్లింలు కూల్చిన ఆలయాలన్నీ తిరిగి నిర్మిస్తాం

యూపీ భాజపా ఎమ్మెల్యే హామీ.. ల‌క్నో: మ‌సీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను భార‌తీయ జ‌న‌తా పార్టీ పునర్నిర్మిస్తుందని మీరట్‌ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ‘కాలానుగుణ హిందువు’ అని సోమ్ ఆరోపించారు. గత...
NewsProgramms

విజయవాడలో సహస్ర దీప లింగార్చన

విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రాత్రంతా జాగరణ చేశారు. ఈ సందర్భంగా యాదవ పరియోజన ధర్మ రక్ష సమితి వారు సహస్ర దీప లింగార్చన, భరతమాత పూజ, శ్రీ శ్రీ శివ స్వామి...
ArticlesNews

ఆ ఆలయంలో అన్నదానం చెయ్యడానికి వీల్లేదంటూ తాళాలేసిన టీటీడీ అధికారులు

అసలీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రోజు రోజుకీ హిందువులపై, హిందూ దేవాలయాలపై ఏదో ఒక మిషతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ప్రభుత్వము, పాలకులు, అధికారులు అందరూ మూకుమ్మడిగా హిందువులపై పగబట్టారా? అనిపిస్తోంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం...
News

పల్లె కదిలింది – 12 గంటల్లో గుడి వెలసింది

చిన్న చిన్న వంతెనలను పూట, ఒక్క రోజులో నిర్మించిన ఉదంతాలున్నాయి. కాస్త శ్రద్ధ చూపితే చాలు అవి సాకారమవుతాయి. కానీ కళాకృతులు, శిల్ప సంపదను గుదిగుచ్చి ఓ మందిరాన్ని నిర్మించడం ఆషామాషీ కాదు. 12 గంటల్లోనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...
1 2
Page 2 of 2