డీఎంకే పాలనలో ఆలయాల్లో రాజకీయ జోక్యం!
చెన్నై: డీఎంకే పాలనలో ఆధ్యాత్మిక వ్యవహారాలలో రాజకీయ జోక్యం అధికమైందని అన్నాడీఎంకే అసమ్మతి నాయకురాలు శశికళ ఆరోపించారు. ఆలయాలలో, మఠాలలో ప్రాచీన సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలపై నిషేధం అమలు చేయడం తగదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆలయాల్లో అమలులో...







