archive#TEMPLES

News

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?

విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు....
News

అర్చకుల వైద్య ఖర్చులకు నూరుశాతం భరోసా – మంత్రి కొట్టు సత్యనారాయణ

దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిని పడినప్పుడు వైద్యం కోసం చేసిన ఖర్చులో ప్రస్తుతం అర్చక సంక్షేమ నిధి నుంచి 50% వరకు మాత్రమే చెల్లించడం...
News

సూర్యగ్రహణం… రాష్ట్రంలో ఆలయాల మూసివేత

అమరావతి: సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. రాత్రి...
News

ఏపీలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించిన ధార్మిక పరిషత్

అమరావతి: రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌కు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వర స్వామి...
News

ఆలయాల్లో ప్రసాదాలకు సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికెట్లు

అమ‌రావ‌తి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్‌(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం)...
News

తెలంగాణ దేవాలయాల్లో నాణేలు విక్ర‌యం!

దేవాదాయ శాఖ వెల్లడి భాగ్య‌న‌గ‌రం: భక్తులు తమ ఇష్టదైవానికి చెందిన బొమ్మతో కూడిన బంగారు, వెండి, రాగి లాకెట్‌లను పొందేలా దేవాదాయ శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల వద్ద వీటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. యాదగిరి గుట్ట...
News

చిన్న ఆలయాల నిర్వహణ ఇక అర్చకులదే…

అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్‌లోని చిన్న ఆలయాల అనువంశిక ధర్మకర్తలు, అర్చకులకు దేవాదాయ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై చిన్న ఆలయాల నిర్వహణ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.అయిదు లక్షలలోపు...
News

బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

బెంగ‌ళూరు: ఆధ్యాత్మిక భావనలను పురిగొల్పే పవిత్ర దేవాలయాలు హిందూతత్వానికి ప్రతీకలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. బెంగళూరులో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన 'రాజాధిరాజ గోవింద' దేవస్థానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేవాలయాలు కళలు, భాషలు, జ్ఞానసంస్కృతి, నిర్మాణ...
News

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని...
News

ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు అమ‌రావ‌తి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ...
1 2
Page 1 of 2