హిందూయిజంపై దాడులను తిప్పికొట్టాలి
బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్రావు మంచిర్యాల: సోషల్ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి పొలసాని మురళీధర్రావు పిలుపిచ్చారు. భారత్ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని నిర్వహించిన...





