archive#Shivamogga

News

హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు

మంగుళూరు: క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్టు క‌ర్ణాట‌క...
News

కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!

మంగళూరు: మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక.... ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్‌.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్ళులకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్‌.....
News

కర్ణాటకలో వీరసావర్కర్ బ్యాన‌ర్ల తొల‌గింపు

ఉద్రిక్త పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు శివ‌మొగ్గ‌: కర్ణాటకలోని శివమొగ్గలో వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. స్వాతంత్య్ర దినోత్స‌వాల సందర్భంగా కర్ణాటకలో వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఆయన బ్యానర్‌ను తొలగించేందుకు టిప్పు సుల్తాన్...
News

హర్ష హత్య కేసు ఎన్ఐఏ చేతుల్లోకి… నలుగురు పోలీసులపై కేసు

న్యూఢిల్లీ: హిందూ కార్యకర్త హర్ష హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. రోడ్డు మీద మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు...
News

కర్ణాటకలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలోని దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి...
News

క‌ర్నాట‌క‌లో మ‌ధును చంపిన తౌసీఫ్ & గ్యాంగ్‌!

శివ‌మొగ్గ‌: క‌ర్నాట‌క‌లోని శివమొగ్గలో 22 ఏళ్ళ‌ మధును తౌసీఫ్, అతని ఐదుగురు స్నేహితులు పగటిపూట కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘ‌ట‌న ఈ నెల ఏడోతేదీ జ‌రిగింది. కొన్ని నెలల క్రితం, ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి గంజాయి తాగవద్దని తౌసీఫ్,...
News

శివమొగ్గలో ముస్లిం గూండాల అరాచకాలు

హిందూ సంఘాల కార్యకర్తలపై వరుస దాడులు కట్టడి చేయాలని సీఎంకు సూచిన శివ‌మొగ్గ‌(క‌ర్ణాట‌క): శివమొగ్గలో ముస్లిం గూండాల ఆగడాలు మితిమీరాయని వీరిపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క‌ర్ణాట‌క పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రికి సూచించారు. బెంగళూరులో ఆయన...
News

హర్ష హత్య కేసులో ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, రిహాన్ సహా ఆరుగురి అరెస్ట్!

నిందితుల‌పై ఇప్ప‌టికే ప‌లు క్రిమిన‌ల్ కేసులు ఒక్క ఖాసిఫ్‌పైనే ప‌ది కేసులు శివ‌మొగ్గ‌: భ‌జరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో కర్ణాటక పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ మేర‌కు శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం...
News

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు

నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తింపు శివ‌మొగ్గ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం రాత్రి 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. శివమొగ్గలాలో హై అలర్ట్ ప్రకటించారు. సీగేహట్టి ప్రాంతానికి...