archive#SABARIMALA

News

శబరిమలకు ప్రత్యేక రైళ్ళు

విజయవాడ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్‌–కొట్టాయం (07119) డిసెంబర్‌ 2,...
News

కేరళ పోలీసు వాహనాలపై తాలిబాన్ ఇస్లామిక్ చిహ్నాలు!

తిరువ‌నంత‌పురం: శబరిమలను సందర్శించిన హిందూ భక్తులు పంబా నదికి సమీపంలో ఇస్లామిక్ చిహ్నాలను కలిగి ఉన్న కేరళ పోలీసుల వాహనాలను చూసి ఆశ్చర్యపోయారు. భగవాన్ అయ్యప్ప ఆరాధకులు ఈ పోలీసు సిబ్బంది హిందువులను రక్షించడానికి ఆలయానికి వచ్చారా? అని విస్తుపోతున్నారు. కేర‌ళ...
News

శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం

ఉగ్ర దుశ్చర్యగా అనుమానం శబరిమల: శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్​ఘాట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు...
News

శ‌బ‌రిమ‌ల‌లో రోజుకు 60 వేల మందికి అనుమతి

తిరువ‌నంత‌పురం: కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచారు. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో రెండు వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు మూడు వేల...
News

శబరిమలకు పోటెత్తిన భక్తులు

ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం తిరువ‌నంత‌పురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్ర‌భుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ...
News

202 ఏళ్ల క్రితమే శబరిమల యాత్ర ప్రారంభం

పట్టనంతిట్ట: శబరిమల అయ్యప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. 202 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారట. పురాణాల ప్రకారం.. అప్పట్లో శబరిమల ఆదాయం ఏడు రూపాయలుగా పందాలరాజ వంశీయుల...
News

నేటి నుండి శబరిమల అయ్యప్ప దర్శనం

తిరువ‌నంత‌పురం: కేరళలోని శబరిమల ఆలయం నేడు తెరుచుకుంది. రెండు నెలలపాటు అందుబాటులో ఉండనుంది. రోజుకు 30 వేల మందిని వర్చువల్‌ క్యూ విధానంలో ఆలయంలోకి అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. అదేనెల 20న...
News

ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించారు. కరోనా వ్యాక్సిన్‌ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం...
News

ఇరుముడితో శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పంబా నది ఒడ్డున ఉన్న గణపతి ఆలయం దగ్గర ఇరుముడి ధరించి స్వామి అయ్యప్ప నడక దారిలో ఆయన సన్నిధానం చేరుకున్నారు. ఆయనను వళ్ళియ నాథ...
News

‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం

కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది....
1 2
Page 1 of 2