archive#Republic Day celebrations

News

సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు...
ArticlesNews

అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?

స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు....
News

గణతంత్ర భారత దేశ ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత్ విజయవంతమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలోని అనేక మతాలు, భాషలు భారత్​ను ఐకమత్యంగా ఉంచడానికే కృషి చేశాయని, విభజనకు కాదని అన్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి గణతంత్ర వేడుకలను ఉద్దేశించి ప్రజలకు సందేశం ఇచ్చారు....
News

నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శన.. ఇదే తొలిసారి?

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా.. ’నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాల ప్రదర్శనకు ఎంపికైంది. ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోగా.. తెలంగాణ మాత్రం ఈ ఏడాది కనీసం...
News

ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్‌!

ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము...
News

రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరు విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శనకు ఎంపిక

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరుకు చెందిన నృత్యపాఠశాల విద్యార్థినులు భరతనాట్యాన్ని ప్రదర్శించనున్నారు. కోయంబత్తూరు సమీపం పోత్తనూరులోని నృత్యశిక్షణ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో నృత్య ప్రదర్శనకు ఎంపికయ్యారు. నాలుగు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో...
News

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
News

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన

గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది....