archiveRAJASTHAN

News

దారుణం… రాజస్థాన్‌లో బాలికల వేలం!

జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన భిల్వాడ: ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్‌ల తరహా పరిస్థితులు రాజస్థాన్‌లో చోటుచేసుకున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక వివాదాల నేపథ్యంలో స్టాంప్‌ పేపర్లు రాయించుకుని బాలికలను వేలం వేయడం,...
News

హిందూ కూరగాయల వ్యాపారిని కొట్టి చంపిన ముస్లిం గుంపు!

అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఒక పేద హిందూ కూరగాయల వ్యాపారిని ముస్లిం గుంపు ‘దొంగ' అని అనుమానించి, దారుణంగా కొట్టి చంపింది. మృతి చెందిన ఆ వ్య‌క్తి చిరంజీ లాల్ సైనీ(50)గా పోలీసులు గుర్తించారు. ముస్లిం గుంపు దాడిలో తీవ్ర...
News

ఆలయం వద్ద తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. మోదీ సంతాపం

సికార్‌: రాజస్థాన్.. సికార్‌లోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని జైపుర్​లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ద్వారా...
News

ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు ముస్లిం యువకుల అరెస్టు

రాజ‌స్తాన్‌: సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజ‌స్తాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది....
News

మాఫియా ఘాతుకాలు… 24 గంటల్లో ముగ్గురు పోలీసుల హత్య!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. దీంతో 24 గంటల వ్యవధిలో ముగ్గురు పోలీసులు బ‌ల‌య్యారు. మృతుల్లో ఓ డీఎస్పీ, మహిళా ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా గుజరాత్ ఆనంద్ ప్రాంతంలోని బోర్సాడ్ పట్టణం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు...
News

కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా సాధువు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!(వీడియో)

భరత్‌పూర్: రాజ‌స్తాన్‌లోని భరత్‌పూర్‌లోని పసోపా గ్రామంలో అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన బాబా విజయ్ దాస్ అనే హిందూ సన్యాసి నిప్పంటించుకున్నాడు. గత 551 రోజులుగా అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన ఇత‌రులు సాధువులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఆత్మాహుతి...
News

నూపుర్ శర్మను హతమార్చేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది!

న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను హ‌త్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్...
News

ఉదయపూర్ ఘటన.. 514 మంది పోలీస్ అధికారులు, 32 మంది ఐపీఎస్‌లు బదిలీ!

ఉదయపూర్: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయ్ పూర్ ఐజీతో, ఎస్పీతో పాటు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది గెహ్లాట్ సర్కార్. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. ఉదయ్ పూర్ పోలీసులు అతనికి భద్రత...
News

హిందూ టైలర్‌ను 26సార్లు కత్తితో నరికారు!

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ తల నరికివేత ఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ‌కు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా...
News

సరిహద్దుల్లో హెలికాప్టర్ల చక్కర్లు.. పాక్​ పనేనా?

బాడ్​మేర్​: రాజ‌స్తాన్‌​ బాడ్​మేర్​ జిల్లాలోని పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. హెలికాప్టర్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాడ్​మేర్​ జిల్లాలోని సందాని పట్టణం లూనీ నదీ ప్రాంతంలో ఈ చాపర్లు ల్యాండ్​...
1 2
Page 1 of 2