archiveRAJASTHAN

News

రాజ‌స్తాన్ సీఎం గ్రామంలో కాషాయ ధ్వజం తొలగించి, ముస్లిం జెండా పెట్టిన దుండగులు

జోద్‌పూర్‌: రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్‌ ఏరియాలో అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో...
News

ఈద్ వేడుకల వేళ జోధ్‌పూర్‌లోఘర్షణలు!

రాజ‌స్తాన్‌: రంజాన్‌ పర్వదిన వేళ రాజ‌స్తాన్‌లో అల్లర్లు చెలరేగాయి. జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్ష‌ణ‌ తలెత్తింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ను బంద్...
News

రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్ట‌లు… బుల్డోజ‌ర్‌తో ఆల‌యాల కూల్చివేత‌

జ‌య‌పూర్‌: రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతోంది. హిందువుల మ‌నోభావాలు, విశ్వాసాల‌పై బుల్డోజ‌ర్‌తో దాడి చేస్తోంది. అభివృద్ధి పేరుతో అల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో చారితాత్మ‌క మూడు దేవాలయాలను శుక్ర‌వారం బుల్డోజర్‌తో కూల్చివేసింది, ఈ ఆలయాలలో 300 సంవత్సరాల నాటి శివాలయం కూడా...
News

కూలిన మిగ్ విమానం.. పైల‌ట్ మృతి

భారత్-పాక్ సరిహద్దు సమీపంలో ఘ‌ట‌న‌ జైసల్మేర్‌: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ మరణించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెల్లో ఐఎఎఫ్ మిగ్ విమానం శుక్రవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్...
News

1971 యుద్ధ వీరుడిని కలిసిన అమిత్ షా

జ‌య‌పూర్‌: రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఓ యుద్ధ వీరుడిని కలిశారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరోన్ సింగ్ రాథోడ్‌తో ముచ్చటించారు. భైరోన్ 1963లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో...
News

రాజస్థాన్‌లో భూప్రకంపనలు

జైపూర్‌: రాజస్థాన్‌లోని జాలౌర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు....
News

వెల్లుల్లి మాత్రలతో ఎంతో మేలు

రాజస్థాన్‌లోని కోటాలో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో మాత్రలు తయారు చేస్తున్నారు. 500, 1000 మిలీగ్రాములుగా ఆన్‌లైన్‌లో లభించే వీటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ద్వారా కీళ్ల నొప్పులు, బ్లడ్‌ కొలెస్టాల్ర్‌...
1 2
Page 2 of 2