‘జల్ జీవన్ మిషన్’లో 5 కోట్ల కుళాయి కనెక్షన్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘జల్ జీవన్ మిషన్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 70 ఏళ్లలో 3 కోట్ల నీటి కుళాయిల కనెక్షన్లు ఇవ్వగా జల్ జీవన్ మిషన్ స్థాపించిన రెండేళ్లలోనే...









