ISRO scientists visited Thirumala and had a Darshan of Lord Sri Venkateswaraswamy yesterday.Tomorrow afternoon PSLVC-49 will take off from Sriharikota SHAR into Sky. In the part of pooja the PSLVC-49...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్ను శ్రీవారి చెంత ఉంచారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్నుంచి పీఎస్ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్లనున్నది. మనదేశానికి చెందిన ఈవోఎస్-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనున్నది....
TTSS conducted a Webinar on 22-10-20 evening. Two former EOs of TTD and retired Chief Secretaries of Andhra Pradesh Sri IYR Ramakrishna Rao. Sri L.V. Subrahmanyam, Sri Dasari Srinivasulu IAS(Retired.),...
తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో 22/ 10/ 2020 న గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ IYR కృష్ణారావు IAS, శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS లు పాల్గొన్నారు. వీరితో...
Thirumala Srivari Navratri Brahmotsavam began on Friday. As part of the festivities, the service was well organized. Priests welcomed Srimalayappa Swami together with Sridevi and Bhudevi in the mandapam of...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలి రోజు పెద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప...
కలియుగదైవం శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుపతిలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమిళ పరిటాసి మాసం కావడంతో తమిళనాడు సహా ఇతర ప్రాంతాల నుంచి రేపటి...
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. తిరుపతిలో కంటైన్మైంట్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. కాగా శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఇతర ఉద్యోగులు...
దేశంలో బట్టలు మిల్లులు ఎక్కువైనాయి, మీరు బట్టలు నెయ్యడం మానేయండి అంటూ నేతపనివారిని నాశనం చేశారు. దేశంనిండా బోలెడు కర్మాగారాలను తెరిచాం, పనిముట్లు చేయకండి అని కమ్మరులను నాశనం చేశారు. కార్పొరేట్ వ్యవసాయమంటూ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున పరిచయం చేసి ఎద్దులను...
తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో...