archiveINDIA Vs CHINA

ArticlesNews

వెరీ డేంజరస్… ఈ డ్రాగన్ స్పై

చైనా దృష్టి భారత రక్షణ వ్యవస్థలోని కీలక వెబ్‌సైట్లపై ఉందని తేటతెల్లమైంది..! వాటిని హ్యాక్ చేయడానికి శతవిధాల యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సమీపంలోని బంగ్లాదేశ్‌ సరిహద్దులో అరెస్టైన చైనా గూఢచారి హాన్‌ జున్వేను...
News

గల్వాన్ ఘటనతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయి – జనరల్ బిపిన్ రావత్

సరిహద్దుల వెంట గల్వాన్‌.. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయని భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు వ్యాఖ్యానించారు. ఆయన ఒక...
News

భారత్ లో చైనా గూఢచర్యం – సరిహద్దుల్లో పట్టుకున్న సైన్యం

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వే.. చైనా గూఢచారిగా బీఎస్‌ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్వే.. మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు...
News

భారత సరిహద్దుల్లో… చైనా వైమానిక విన్యాసం.. అప్రమత్తమైన సైన్యం..

తూర్పు లడ్డాఖ్ లో భారత్‌, చైనాల మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన నెలకొంది. ఘర్షణల కారణంగా రెండువైపులా ప్రాణనష్టం సంభవించింది. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా.....
News

వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు… శాంతి ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ దేశం…

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ పేర్కొంది. చైనా బలగాలను ఉపసంహరించకపోగా.. పెంచుతోందని భారత్ ఆరోపించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. దీంతో...
News

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్

చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ...
News

నయవంచక చైనాను నమ్మరాదు

ఒక వైపు సరిహద్దుల్లో రాజీ అంటూనే.. సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ మరో కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఇండియాపై మొదట్నుంచి...
News

భారత వ్యాక్సిన్ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి

భారత వ్యాక్సిన్ దిగ్గజ సంస్థలను చైనా టార్గెట్ చేసింది. భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ వివరాలను సేకరించేందుకు..చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ బయోటెక్,సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సింగపూర్,టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేసే...
News

నాటి గాల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికుల మృతి – రష్యన్ వార్తా సంస్థ వెల్లడి

తూర్పు లాడ్డాఖ్ ‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది. జూన్ 2020లో జరిగిన ఆ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించింది. కానీ,...
News

అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి

లడ్డాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లాడ్డాఖ్ ‌లో నెలకొన్న...
1 2 3 4 6
Page 2 of 6