archiveHIGH COURT

News

కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు

తిరువనంతపురం: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైనది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు...
News

కొందరు కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్‌ నివేదన

భాగ్యనగరం: మహ్మద్‌ ప్రవక్తపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలనే ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన...
News

జమాత్ సమ్మతి పొందితేనే ‘చ‌వితి’ జ‌రుకోండి – మ‌ద్రాస్‌ హైకోర్టు

చెన్నై: కొద్ది రోజుల క్రితం, మద్రాస్ హైకోర్టు కోయంబత్తూర్ పోలీసులను స్థానిక జమాత్ నుండి సమ్మతి పొందిన తరువాత, ముస్లింలు అధికంగా నివసించే హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవ‌డానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. ఉక్కడం సౌత్‌లోని పుల్లకాడు హౌసింగ్‌...
News

అంతర్జాతీయ చెస్ పోటీల్లో కానరాని రాష్ట్రపతి, ప్రధాని చిత్రాలు

డీఎంకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం, వారి ఫోటోలు తప్పనిసరని ఆదేశం చెన్నై: చెస్ ఒలింపియాడ్ సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి , ప్రధాన మంత్రి ఫొటోలను ముద్రించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం...
News

ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు

విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఆదేశాలు ఇవ్వలేం హైకోర్టు కీలక ఆదేశాలు భాగ్య‌న‌గ‌రం: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే....
News

వాళ్ళ‌కు 16 ఏళ్ళ‌కే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు!

హర్యానా: ముస్లిం మహిళల పెళ్ళి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్ళ‌కే పెళ్ళి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జ‌డ్జి జ‌స్టిస్ జ‌స్‌జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువ‌రించారు. త‌మ‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని...
News

ధార్మిక పరిషత్‌ సభ్యుల కుదింపుపై హైకోర్టు ఆగ్రహం

అమ‌రావ‌తి: ఏపీ ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్‌ చేశారు. ధార్మిక పరిషత్‌లో 21 మందిని...
News

అర్హత లేకున్నా ఆలయాల్లో తిష్ట‌… కోర్టు కేసుతో దిద్దుబాటు చర్యలు

విజ‌య‌వాడ‌: దేవదాయశాఖలో నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయి. కోట్లాది రూపాయల రాబడి ఉండే పలు ప్రధాన ఆలయాలకు రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు.. అర్హత లేకపోయినా సరే ఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రధాన ఆలయాలకు దేవదాయ శాఖలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌లు ఈవోలుగా...
News

క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం బెంగ‌ళూరు: పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని చెప్పింది. ఈ...
News

హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌ బెంగ‌ళూరుః హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం...
1 2
Page 1 of 2