archiveHIGH COURT

News

శ్రీశైలం దేవస్థానం బోర్డు ప్రమాణ స్వీకారం వాయిదా!

శ్రీశైలం: శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డులో ఈ నెల 14న జరగాల్సిన ఛైర్మన్​, సభ్యుల ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. బోర్డు సభ్యుల నియామక ఫైల్​ను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సభ్యుల అర్హతలేమిటి?. వారిని ఎవరు నామినేట్ చేశారు?...
News

‘హిజాబ్’పై సరైన సమయంలో విచారణ: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని విద్యార్థినీ, విద్యార్థులను కర్ణాటక హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ పిటిష‌న్ల‌పై స‌రైన సమయంలో విచారణ జరుపుతామని శుక్రవారం తెలిపింది. దేశంలోని ప్రతి...
News

రామప్ప ఆలయంలో యునెస్కో షరతుల అమలుపై హైకోర్టులో విచారణ

అమ‌రావ‌తి: ప్రపంచ స్థాయి కట్టడంగా తెలంగాణలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. యునెస్కో షరతుల్లో భాగంగా పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ది మండలిని రాష్ట్ర...
News

అహోబిల దేవస్థానం ఈవో నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

మఠ పెద్దలు, అధికారులు సంయుక్తంగా ఆలయ నిధులు వినియోగించాలని ఆదేశం కర్నూలు: అహోబిల శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈవో పేరున తెరచిన బ్యాంక్ ఖాతాను హైకోర్టు స్తంభింపజేసింది. అహోబిలం...
News

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వర్క్స్ బోర్డు సీఈఓ

జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు క‌ర్నూలు: కర్నూలు జిల్లా అల్లూరు మండలం మెులగవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 662 లో ఉన్న 18 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు...
News

జియో సెల్ టవర్ల ధ్వంసం వెనుక స్వార్థపర శక్తులు, రిలయన్స్ వ్యాపార ప్రత్యర్థులు?

తమ కంపెనీ సెల్‌ టవర్లను ధ్వంసం చేసిన 'స్వార్థ ప్రయోజన శక్తుల'పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌ను పంజాబ్‌, హరియాణా హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్‌...
News

గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన  హైకోర్టు

2018లో పాత గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి జరిపిన సంఘటన విదితమే. ఆ దాడిలో పాత్రులైన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా, డిజిపి 17.02.20వ తేదీన సదరు కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. సదరు...
News

రమేశ్‌కుమార్‌ నే ఎన్నికల కమీషనర్ గా నియమించండి: హైకోర్టు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం, రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ...
1 2
Page 2 of 2