archiveGUJARAT

News

‘గోద్రా’ దోషి మృతి

వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్​ ఇస్మాయిల్​ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల‌ 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్​ గోద్రాలో 2002లో జరిగిన రైలు...
News

అందుబాటులోకొచ్చిన మరో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్‌-డి

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు కన్పిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ...
News

గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా

గుజరాత్ లోని వడోదర నగరంలో ఇకపై 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు రెండు సార్లు ‘హనుమాన్ చాలీసా’ వినిపించనున్నారు. గుజరాత్‌లోని మూడవ అతి పెద్ద నగరమైన వడోదరలోని 108 దేవాలయాలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించనున్నాయి....
News

గుజ‌రాత్ : అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 21 కుటుంబాలు

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ‘దేశ్ గుజరాత్’ కథనం ప్రకారం… ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతం పట్ల...
News

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ...
News

గుజరాత్ : ఆకాశంలో వింత కాంతి – ఎగిరే పళ్ళాలా?

భారత్ ‌లో ఏలియన్స్ హడావుడి తక్కువే. ఆకాశంలో వింత ఆకారాలు, వింత వస్తువులు పెద్దగా కనిపించవు. కానీ గుజరాత్‌లోని జునాగఢ్‌లో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటన్నది ఎవరికీ అంతుబట్టలేదు. చాలా మంది మొబైల్ కెమెరాలకు...
News

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా…. అంటూ రామాలయ నిర్మాణానికి 50 లక్షలు సేకరించిన 11 యేండ్ల బాలిక

గుజరాత్ లోని సూరత్ కి చెందిన 11 ఏళ్ల "భవిక మహేశ్వరి" అనే చిన్నారి అయోధ్య రామమందిర నిర్మాణం కోసం గుజరాత్ లోని గ్రామగ్రామానా రామకథను చెప్పడం ద్వారా 50 లక్షలు సేకరించింది. దివ్య రామమందిర నిర్మాణం కోసం రామ భక్తుల...
News

ప్రాణమున్నప్పుడే కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా రామకార్యంలోనే…

గుజరాత్ లోని భరూచ్ కు చెందిన శ్రీమతి భారతి పటేల్ ... శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కొరకు నిధి సమర్పించడానికి కార్యకర్తలను పిలిపించారు.... అక్కడి పరిస్థితి చూసి రామసేవకులు షాకయ్యారు ... ఎందుకంటే ఇంటి యజమాని భౌతికకాయం ఉందక్కడ. ఆమె బ్యాంక్...
1 2 3 4
Page 4 of 4