archiveGUJARAT

News

గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు

బీఎస్ఎఫ్ అధికారులు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్...
News

29 ఏళ్ళ‌ తరువాత దొరికిన ‘ముంబై’ నిందితులు

ముంబై: ముంబై వరుస పేలుళ్ళ‌ కేసులో 29 ఏళ్ళ‌ తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్​ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్​). అబు బాకర్, సయ్యద్​ ఖురేషీ, మహ్మద్ యూసఫ్​, మహ్మద్​ షోయబ్​లను అరెస్టు చేసినట్టు మంగళవారం నలుగురిని మే 12న అహ్మదాబాద్​...
News

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని.. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ

న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజ‌రాత్​ చేరుకున్నారు. అహ్మాదాబాద్ విమానాశ్రయంలో ఆయనకు సీఎం భూపేశ్ పటేల్ పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ,...
News

108 అడుగుల హనుమ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హనుమాన్ జయంతి...
News

గుజరాత్ ఆప్ నేత యువరాజ్‌సింగ్ జడేజా అరెస్ట్‌!

గాంధీన‌గ‌ర్‌: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్‌ అయ్యాడు. వివిధ సెక్షన‍్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై...
News

గుజరాత్ పాఠశాలలో బోధనాంశంగా భగవద్గీత

* రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతుల వరకు వర్తింపు గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను బోధనాంశంగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు...
News

గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

గాంధీన‌గ‌ర్‌: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ ప్రతినిధి సభ గుజరాత్‌లోని కర్ణావతిలో జ‌ర‌గ‌నుంది. మూడు రోజులపాటు జ‌రుగు ఈ భైఠ‌క్‌లో మునుపటి పనులపై స‌మీక్ష ఉంటుంది. అలాగే, రాబోయే సంవత్సరాల్లో చేప‌ట్ట‌బోయే వివిధ ప‌నుల‌కు సంబంధించిన‌ ప్రణాళికలు, కార్యకలాపాలు...
News

తిక్క కుదిరింది.. హిందువులను క‌త్తితో బెదిరించిన న్యాయవాది సోహిల్ అరెస్ట్

గాంధీన‌గ‌ర్‌: ‘‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి’’ అని హిందువులను బెదిరించిన న్యాయవాది సోహిల్ హుస్సేన్‌ మోర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కించపరుస్తూ ఆదివారం వాట్సాప్...
News

పాకిస్థాన్ జైళ్ళ‌ నుంచి గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాసులు విడుద‌ల

మిగిలిన వారినీ విడుదల చేయాలని భారత్ డిమాండ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ళుగా పాకిస్థాన్‌ జైల్లో మగ్గి విడుదలైన 20 మంది మత్స్యకారులు భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా వేరవల్ పోర్టుకు చేరుకున్న జాలర్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి...
News

మదర్ థెరెసా మిషనరీపై కేసు నమోదు

గుజరాత్ ‌లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే క్రిస్టియన్ సంస్థ మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థను మదర్ థెరిసా స్థాపించారు. మతమార్పిడి వివాదంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల గృహాల్లో ఉంటున్న బాలికలను క్రైస్తవ మతంలోకి...
1 2 3 4
Page 3 of 4