archive#FOREIGN AFFAIRS

News

మరింత బలోపేతమైన భారత్ – అరబ్ ఎమిరేట్స్ సంబంధాలు

* వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ కోట్లకు చేరనున్న ఇరు దేశాల మధ్య వాణిజ్యం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌(యూఏఈ)తో భారత్‌ వాణిజ్యం వేగంగా పురోగమిస్తోందని లోక్ ‌సభలో ఇచ్చిన ఒక సమాధానంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్‌ పేర్కొన్నారు....
News

కరోనా కట్టడికి సార్క్ దేశాల ఉమ్మడి వ్యూహానికి ప్రధాని మోడీ ప్రతిపాదన

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆ దేశాల నేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు...
News

నిజమైన స్నేహితులెవరో తెలుసుకొనే సమయం ఆసన్నమైంది

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ స్వాగతించే ఓ దేశం చూపండి అంటూ సవాల్‌ విసిరారు. సీఏఏపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన ఈ...
News

ఢిల్లీ ఘటనలపై అత్యుత్సాహం ప్రదర్శించిన ఇరాన్‌ రాయబారికి భారత్‌ సమన్లు

ఢిల్లీ ఘటనలపై ఇరాన్‌ విదేశాంగమంత్రి జవద్‌ జరీఫ్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగానికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఘటనలపై జరీఫ్‌ వ్యాఖ్యలు 'అనుచితమని.. అంగీకరించలేనివని' స్పష్టం చేసింది. భారత...
News

దేశం విడచి వెళ్ళండి

పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఓ విదేశీ విద్యార్థికి తగిన శాస్తి జరిగింది. వెంటనే అతడు దేశాన్ని వదిలిపోవాలంటూ కోల్‌కతాలోని విదేశాంగ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో)నోటీసులు అందజేయడం వర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు జాదవ్‌పూర్‌ వర్శిటీ...
News

మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి – టర్కీని హెచ్చరించిన భారత్

పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్‌ చురకలంటించింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఢిల్లీ ఘటనల్ని ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం...
News

భారత్‌తో భాగస్వామ్యం మరింత బలపడింది – అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. తాజాగా ఆయన ట్రంప్ పర్యటనపై...
News

పాక్ లో మైనారిటీలపై హింస –  ఐ.రా.స మానవ హక్కుల మండలి ఆందోళన

పాకిస్థాన్ లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి హై కమిషనర్ మిషెల్లే బాష్ లెట్ ఆరోపించారు. మైనారిటీల ప్రార్థనా మందిరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దైవదూషణ నిరోధక చట్టంలోని నిబంధనల పేరుతో వారిపై హింసకు పాల్పడుతున్నారన్నారు....
News

పాక్ ను ‘బ్లాక్‌ లిస్ట్‌’లో చేర్చక తప్పదు – ఎఫ్‌ఏటీఎఫ్‌ వార్నింగ్

పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి 'గ్రే లిస్ట్‌'లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్‌లో జరగబోయే సమీక్ష సమావేశం కల్లా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే 'బ్లాక్‌ లిస్ట్‌'లో చేర్చడం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రముఠాలకు...
News

27 దేశాలతో అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాటయ్యాయి.అమెరికాలోని వాషింగ్టన్‌లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్‌‌స,...
1 2
Page 1 of 2