archive#FOREIGN AFFAIRS

News

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంట్‌లో ఇటీవల భారత్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకొచ్చి చర్చించిన విషయాన్ని శివసేన...
News

పాక్ తీరుపై విరుచుకుపడ్డ భారత్

భారత్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటుగా మారిందని మండిపడింది. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్‌...
News

ఐరాసలో పాక్‌కు మరోసారి భంగపాటు

కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. పాక్‌ కుయుక్తులపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. కశ్మీర్‌ విషయంలో...
News

విదేశాంగ కార్యదర్శిగా ష్రింగ్లా నియామకం

భారత విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా హర్షవర్దన్‌ ష్రింగ్లా నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ష్రింగ్లాను విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రధాని...
News

పాక్ కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా & భారత్

ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా కొమ్ముకాస్తూ వస్తోంది పాకిస్థాన్. ఆ విషయాన్ని ఆ దేశ నాయకులే ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. భారత్ కూడా ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ ను హెచ్చరిస్తోంది. తీరు మార్చుకోమని చెబుతున్నా కూడా వినకుండా తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. అందుకే...
News

శ్రీలంకకు 50 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన భారత్

శ్రీలంకతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఆయన దిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. తొలి విదేశీ...
1 2
Page 2 of 2