archiveENCOUNTER

News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ముగ్గురు మావోల మృతి

దంతెవాడ‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌హిళా మావోయిస్టుల మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్‌-కుంజెరాస్‌ అటవీప్రాంతంలో...
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ములుగు- బీజీపూర్‌ జిల్లా తర్లగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒకరు వాజేడు-వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ...
News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్, ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. జమ్మూలోని షోపియన్‌ జిల్లా డ్రాగడ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీంతో...
News

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం!

జ‌మ్మూ-క‌శ్మీర్‌: జమ్మూ- క‌శ్మీర్‌లోని షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ఒక ఉగ్రవాది హ‌త‌మ‌య్యాడు. “ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొన‌సాగుతోంది... పోలీసులు, భద్రతా దళాలు చీడ‌పురుగుల‌...
News

జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

జమ్మూ-కశ్మీర్‌: జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది మృతిచెందగా, మరొకరిని జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే,...
News

ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి

బీహార్‌లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసులపైకి...
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి....
News

జమ్మూకాశ్మీర్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం

భారత జవాన్లు జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న భారత జవాన్లు ఆ ప్రాంతంలో...
1 2
Page 2 of 2