ప్రతికూల పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్న ఆకాష్ క్షిపణి – వెల్లడించిన డీఆర్డిఓ వర్గాలు
దేశీయ ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్లోని ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్లో ఈ...