archiveDevotees

News

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీకాళహస్తి: కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ...
News

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి...
News

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

అమరావతి: పవిత్ర కృష్ణానదీ తీరం అంతటా కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక సోమవారం, పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివచ్చారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచే నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి.....
News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర...
News

శ్రీకాళహస్తిశ్వరాలయంలో భక్తుల తోపులాట… వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని ఆగ్రహం

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు వీఐపీలకు ఎక్కవు ప్రాధాన్యం ఇవ్వటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తోపులాట...
News

మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీరామ...
News

గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి

హిందూ భ‌క్తుల‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌ రాణేబెన్నూర్‌: క‌ర్ణాట‌క రాణేబెన్నూర్‌లో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరిసింది. నిమ‌జ్జ‌నం కోసం వినాయ‌క విగ్ర‌హాన్ని డీజే పాట‌ల‌తో ఊరేగింపుగా భ‌క్తులు తీసుకుని వెళ్తుండ‌గా, ఓ ముస్లిం వ్య‌క్తి అంతిమ యాత్ర ఎదురుగా వ‌చ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత...
News

తిరుమలకు పోటెత్తిన భక్తులు… సర్వ దర్శనానికి 20 గంటల సమయం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నందకం వరకు వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 20 గంటల సమయం...
News

సరయూ నదిలో ఓ జంట రాసలీలలు.. చితకబాదిన భక్తులు

అయోధ్య: అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట ముద్దుల్లో మునిగిపోవడంతో అది చూసిన జనాలు ఆ వ్యక్తిని చితకబాదిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో...
News

శ్రీశైలమల్లన్న భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు

శైలం: శైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యథావిధిగా కొనసాగించాలన్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన...
1 2
Page 1 of 2