శబరిమలకు పోటెత్తిన భక్తులు
ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం తిరువనంతపురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ...
