భారత్కు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కీలక నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్ గుడ్న్యూస్ చెప్పింది. కొవిడ్ నేపథ్యంలో 'ఎయిర్ సువిధ' సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ...