archiveCOVID

News

భారత్ కోలుకుంటోంది

కోవిడ్‌ రెండో దశ దేశంలో ఉద్ధృతమైపోతున్న వేళ మంగళవారం ఒకింత ఊరట కలిగింది. 61 రోజుల తర్వాత తొలిసారిగా.. రోజువారీ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. తాజాగా 3,29,242 కొత్త కేసులు బయట పడగా.. 3,56,082...
News

కరోనాతో మృతి చెందుతున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతాల్లో కరోనాతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇటీవల దండకారణ్య ప్రాంతంలో సుకుమా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతాల్లో దాదాపు 100...
ArticlesNews

కరోనాకి మందొచ్చేసింది – పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందిన కరోనా డ్రగ్ 2-DG

కరోనాకు మందొచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే. కరోనాకి మందొచ్చేసింది. అది కూడా పూర్తి భారతీయ పరిజ్ఞానంతో. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ కనుక్కొని ప్రపంచానికి అందించిన మన దేశం నేడు కరోనాని తొలగించే మందుని కూడా...
News

కోవిడ్ బాధిత క్రీడాకారులకు కేంద్రం చేయూత

దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న మాజీ అథ్లెట్లు, కోచ్ లకు అండగా ఉందేందుకు కేంద్ర క్రీడల శాఖ సిద్ధమైంది. వైరస్ కారణంగా వైద్య, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రీడాకారులను ఆదుకునేందుకు ఓ కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, శాయ్, భారత ఒలింపిక్ సంఘం(ఐఓసీ)...
News

180 జిల్లాల్లో కొవిడ్ కేసులు లేవు – కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి

దేశంలో 180 జిల్లాల్లో గతవారం రోజుల్లో కొత్త కొవిడ్ కేసులు రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మహమ్మారి పరిస్థితిపై మంత్రుల బృందం (జీఓఎం) 25వ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆన్లైన్ విధానంలో ఆయన శనివారం మాట్లాడారు....
News

మాణిక్యాల రావు గారి మృతి అత్యంత విచారకరం : ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి  శ్రీ పైడికొండల మాణిక్యాల రావు గారి మృతిపై ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మికంగా లోకాన్ని విడిచివెళ్లిపోవడంపై వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి...
1 3 4 5
Page 5 of 5