archive#COVID-19

News

ఆరోగ్య భారతి వారి కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

ఆరోగ్య భారతి అఖిల భారతీయ కార్యదర్శి డాక్టర్ మురళి కృష్ణ గారి చేతుల  మీదుగా కోవిడ్ కాల్ సెంటర్ ప్రారంభించ బడినది . జూమ్ మీటింగ్ ద్వారా షుమారు వంద మంది డాక్టర్లతో జరిగిన సమావేశంలో శ్రీ మురళి కృష్ణ కాల్...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనే 89కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల...
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” డా!! మురళీకృష్ణ గారు ఆరోగ్య భారతి అఖిల భారత కార్యదర్శి, డా!! P. శ్రీవానిసరావు గారు ఆరోగ్య భారతి - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాకల్టీ - పిన్నమనేని సిద్ధార్థ మెడికల్...
News

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో మంగళవారం జరిగిన...
News

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది – ఐఎంఏ

మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని 'ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌' (ఐఎంఏ) పేర్కొంది. 'పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 30 వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయి'...
News

శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత

సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ...
ArticlesNews

చైనా నిజం చెప్పేనా?

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి కేంద్ర బిందువు చైనాలోని వుహాన్‌ నగరమన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి జంతు మాంస విక్రయ మార్కెట్‌ నుంచి ప్రబలిన ఈ వ్యాధి ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అది జంతువుల నుంచి వ్యాపించలేదని చైనా...
News

కరోనా మరణాలు భారత్‌లోనే తక్కువ – కేంద్రం వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో వివిధ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కొవిడ్‌ మరణాలు రేటు 3.2శాతం ఉందని.....
News

కరోనా యోధులకు వందనం

కరోనా యుద్ధవీరులకు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి యావత్‌ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ వైద్యులే భేష్‌ అంటూ...
News

లాక్‌డౌన్‌ దేశాన్ని రక్షించింది: ఎస్‌బీఐ ఛైర్మన్

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, అది దేశాన్ని పెద్ద బాధ నుంచి రక్షించిందని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ రజనీశ్‌ కుమార్‌ అన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే...
1 6 7 8 9 10 13
Page 8 of 13