archive#COVID-19

News

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 20,000 మంది.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. కాగా, అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య...
News

పవన్ కళ్యాణ్ దాతృత్వం

కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌...
News

త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తాం – నిర్మలా సీతారామన్

కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 24) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, పలు చట్టబద్ద, రెగ్యులేటరీ అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో...
News

ఈ సంక్షోభ సమయంలో మీ ఉద్యోగులకు అండగా నిలవండి : పరిశ్రమ ప్రతినిధులతో ప్రధాని మోడీ

కరోనా వైరస్‌ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఉదయమే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సాయంత్రం వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన...
News

కరోనా నిధికి మొండి చేయి చూపిన పాక్

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటులో మొండి చేయి చూపించింది. ఇటీవల మోడీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్‌ దేశాల సమావేశానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దూరంగా...
News

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం చర్యలు భేష్ – సుప్రీంకోర్టు

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. విమర్శకులు కూడా ప్రస్తుతం కేంద్రం కృషిని ప్రశంసిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 'కరోనా వ్యాధి...
News

లాక్‌డౌన్‌ని ఉల్లంఘిస్తే ఊరుకోకండి : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉల్లఘించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు నిన్న కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ని...
News

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు సరిపోవు: WHO

అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మరి కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా...
News

ఏపీలోనూ 31 వరకూ లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, మన రాష్ట్రం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని...
News

31 వరకు రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సులు బంద్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో...
1 9 10 11 12 13
Page 11 of 13