ఆ పాస్టర్లు… భూ ఆక్రమణదారులు!
లీజు రుసుం ఎగవేత సర్కారు భూమిలో భవన నిర్మాణం మధ్యప్రదేశ్కు రూ.7.62 కోట్ల నష్టం కేసు నమోదు చేసిన ఇవోడబ్ల్యు భోపాల్: మధ్యప్రదేశ్లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్టర్లపై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడబ్ల్యు) కేసు నమోదు చేసింది....