archiveCHATTISGARH

News

మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మ‌ర‌ణం

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్ట‌న పెట్టుకున్నారు. వీరు జ‌రిపిన పేలుళ్ళ‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎ.ఎస్‌.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్...
News

భిలాయ్ ‌లో ల‌వ్ జిహాద్‌!

ఛత్తీస్‌గఢ్ ‌లోని భిలాయ్ నగరంలో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లవ్ జిహాద్ కేసు న‌మోద‌యింది. పోలీసుల‌కు అందిన వివ‌రాల ప్ర‌కారం... మొహమ్మద్ అక్బర్‌(25) 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత డిసెంబర్ 2020 లో...
News

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో...
News

ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా అగుడోంగ్రీ - పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు.చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు...
News

నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంపుకు చేరుకోనున్నారు....
News

ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం

ఛత్తీస్ ఘడ్ లో ఒకవైపు నక్సలైట్ల దాడిలో 20 మందికి పైగా జవాన్లు కోల్పోయిన వార్తలతో దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం జరిగిన దారుణం తో తనకేం సంబంధం లేదన్నట్టు...
News

ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 14 మంది జవాన్లు వీరమరణం పొందారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన...
News

ఛత్తీస్‌గఢ్ : ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు‌ 

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం. సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది...
News

ఛత్తీస్ గడ్ : మహిళపై కాంగ్రెస్ నేత దాడి

ఛత్తీస్ గడ్ ‌లో ఒక కాంగ్రెస్ నాయకుడు బుధవారం ఒక మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..... ఆమె నాలుగేళ్ల కుమారుడు అనుకోకుండా నాయకుడి కారు నంబర్ ప్లేట్‌ను పగలగొట్టడం. రాయ్ పూర్ జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్...