మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మరణం
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా సోన్పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్టన పెట్టుకున్నారు. వీరు జరిపిన పేలుళ్ళలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఎ.ఎస్.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్...