archiveCBI

News

ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచే ఆయుధాల సరఫరా

దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం ఆదిలాబాద్‌: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో...
News

29 ఏళ్ళ‌ తరువాత దొరికిన ‘ముంబై’ నిందితులు

ముంబై: ముంబై వరుస పేలుళ్ళ‌ కేసులో 29 ఏళ్ళ‌ తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్​ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్​). అబు బాకర్, సయ్యద్​ ఖురేషీ, మహ్మద్ యూసఫ్​, మహ్మద్​ షోయబ్​లను అరెస్టు చేసినట్టు మంగళవారం నలుగురిని మే 12న అహ్మదాబాద్​...
News

విదేశీ నిధులు సేకరిస్తూ మతమార్పిడుల‌కు పాల్పడుతున్న సంస్థలపై కేసులు!

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ 10 ప్రభుత్వేతర సంస్థలుపై కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒమిడియార్ సంస్థ కూడా నిందితుల జాబితాలో...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా

కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని...
News

ఇళ్ళ‌కు నిప్పంటించడానికి పెట్రోల్ తెచ్చిన వ్యక్తి అరెస్ట్

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్‌లోని బొగ్తుయ్ గ్రామంలోని ఇళ్ళ‌కు నిప్పంటించడానికి ఉపయోగించిన పెట్రోల్‌ను రవాణా చేసిన ఇ-రిక్షా డ్రైవర్‌ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే! రిటాన్ షీక్‌ను బొగ్టుయ్‌లోని...
News

పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్(49)ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీ రూ.13,578...
News

మేం సిద్ధాంతం తోనే గెలుస్తున్నాం… మీలా హింసతో కాదు – అమిత్ షా

* బీర్భూమ్ ఘటనపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తున్న మమత తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నాం. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా...
News

బీర్భూమ్ హింస కేసు.. రాంపూర్‌హ‌ట్‌లో అడుగుపెట్టిన సీబీఐ బృందం

బీర్భూమ్(పశ్చిమ బెంగాల్): బీర్భూమ్ హింసాకాండ కేసును స్వాధీనం చేసుకోవాలని కోల్‌క‌తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించిన తరువాత, సెంట్రల్ ఏజెన్సీకి చెందిన 15 మంది సభ్యుల బృందం కేసు విచారణకు శనివారం రాంపూర్‌హాట్‌లోని నేరస్థలానికి చేరుకుంది. ఈ...
News

సుశాంత్ సింగ్, దిశా సాలియన్‌ల‌ది హ‌త్యే!

కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోప‌ణ‌ న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకు గురయ్యారని, ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందని కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోపించారు. సిబిఐ...
News

లావణ్య ఆత్మహత్య కేసు… సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు!

న్యూఢిల్లీ: లావణ్య ఆత్మహత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీ.బీ.ఐ) మంగళవారం (ఫిబ్రవరి 15) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం (ఫిబ్రవరి 14) వెలువరించిన తీర్పులో, కేసును సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేస్తూ తమిళనాడు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు...
1 2 3
Page 2 of 3