archiveCAA

News

‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు

* బీహార్లో రైలు దహనానికి పాల్పడ్డ అల్లరి మూకలు * వ్యూహాత్మక దాడులుగానే అభిప్రాయపడుతున్న విశ్లేషకులు యువతను పెద్ద ఎత్తున సైన్యంలో రిక్రూట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కూడా...
News

కరోనా మహమ్మారి తర్వాత సీఏఏ అమలు తథ్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఆయన...
News

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...
News

విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో, నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు – CAA వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తే ఈ కేసులోనూ నిందితుడు

గత సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిపై కాల్పులు జరిపిన రాం భక్త గోపాల్ అనే 19 సంవత్సరాల యువకుడికి విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసులో బెయిల్ ఇవ్వడానికి...
News

పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త

పాకిస్థాన్, హిందూ మరియు క్రైస్తవ మహిళలను "ఉంపుడుగత్తెలు" మరియు "బలవంతపు వధువులు" గా చైనాకు విక్రయిస్తోందని మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా ఉన్నత దౌత్యవేత్త శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ తెలిపారు. "పాకిస్థాన్ లోని మతపరమైన మైనారిటీలు, క్రిస్టియన్ మరియు హిందూ మహిళలే...
ArticlesNews

ఆ పుస్తకమంటే అంత భయమెందుకు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజధాని ఢిల్లీలో కాలు మోపగానే ఢిల్లీలో భయంకరమైన అల్లర్లు సృష్టిస్తే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని ఇస్లామిక్ రాడికల్స్, అర్బన్ నక్సల్స్, జీహాదీ ఎలిమెంట్స్ పన్నిన కుట్ర ఫలితమే ఈ ఏడాది (2020) ప్రారంభంలో ఢిల్లీలో...
News

సీఏఏ ప్రయోజనాల కోసం క్రైస్తవం స్వీకరిస్తున్న ముస్లిం చొరబాటుదారులు

ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులు, రోహింగ్యా ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 ప్రయోజనాలు పొందేందుకు క్రైస్తవంలోకి మారేందుకు సిద్ధపడుతున్నట్లు నిఘావర్గాలు కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశాయి. ‘‘పొరుగున ఉన్న మూడు దేశాల్లోని క్రైస్తవులు భారతీయ పౌరసత్వం పొందేందుకు...
News

పాకిస్థాన్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ కు కాకపోతే ఎక్కడికెళతారు? – VHP

ఇస్లామాబాద్‌లో శ్రీ కృష్ణ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత, హిందువుల పట్ల చూపుతున్న హింసాత్మక ద్వేషం, పాకిస్తాన్‌లో హిందువుల దయనీయ దుస్థితి మరియు హింసను విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు పత్రికా సమావేశంలో వివరించింది. విహెచ్‌పి కేంద్ర...
ArticlesNews

భారత సంతతి హక్కులు – రాజ్యాంగ రక్షణ

పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేది చాలా తక్కువ మందికి, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మత పీడనకు గురైన వారికి, మాత్రమే వర్తించే చట్టం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క రాజ్యాంగము లోని 2 వ అధికరణము...
ArticlesNews

IN DEFENCE OF THE CONSTITUTION

The Citizenship (Amendment) Act, 2019 is confined to a narrow section of the people viz., minorities who suffered religious persecution in Pakistan, Bangladesh and Afghanistan. Article 2 of the Constitution...