archiveBorder Security Force

News

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!

న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను...
News

పాక్ డ్రోన్ కూల్చివేత

అమృత్‌సర్: అమృత్‌సర్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం రాత్రి సరిహద్దు భద్రతా దళం మరో డ్రోన్ ను కూల్చివేసింది. క్వాడ్-కాప్టర్ స్పోర్టింగ్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన చోటు...
News

సరిహద్దుల్లో మారణాయుధాలు స్వాధీనం

పంజాబ్‌: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్‌ మెషీన్‌ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం...
News

బోర్డర్లో భారీగా బంగారం పట్టివేత

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ బలగాలు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి...
News

జవాన్ వివాహం ఆటంకం లేకుండా జరగాలని రంగంలోకి భద్రతా దళం

జమ్ముక‌శ్మీర్‌: ఓ జవాన్ వివాహ వేడుక పెద్దలు నిశ్చయించిన సమయానికే సవ్యంగా జరగాలని సంకల్పంచిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రంగంలోకి దిగింది. జమ్ముక‌శ్మీర్‌ మచిల్ సెక్టార్‌‌లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ జవాన్ పెళ్ళి సమయం దగ్గరపడుతోంది. కానీ,...
News

భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్ బోట్లు!

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు...
News

సైన్యం వల్లే సురక్షితంగా భారత్

ఉప రాష్ట్రపతి వెల్లడి రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో...