archive#AYODHYA

News

అయోధ్యలో ఘనంగా జరుగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్యలోని రామజన్మభూమి ఆవరణలో వచ్చే నెలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘హారతి’ కార్యక్రమంలో తొలిసారి భక్తులు పాల్గొనడానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి రామ్‌లల్లా విగ్రహాలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి....
News

చట్టాలు చేయడం మా సార్వభౌమ హక్కు

పౌరసత్వ సవరణ చట్టం అంశంలో జోక్యాన్ని కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌(యూఎన్‌హెచ్‌ఆర్సీ) సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సీఏఏ భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ వారికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ...
News

ఆ స్థలంలో మశీదు, ఆసుపత్రి, గ్రంధాలయం…. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదుతో పాటు ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫబోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఇండో-ఇస్లామిక్‌ రీసెర్చి సెంటర్‌, లైబ్రరీని కూడా నిర్మించాలని ఈ మేరకు సోమవారం జరిగిన...
News

ప్రధానిని కలసిన అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు

అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు గురువారం ప్రధాని నరేంద్రమోదీని దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమైన ట్రస్టు సభ్యులు ఆయనను అయోధ్య సందర్శనకు రావాలని కోరారు....
News

ఫిబ్రవరి19న రామ మందిర నిర్మాణ ట్రస్టు తొలి సమావేశం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై ఏర్పాటు చేసిన శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ నెల 19న తొలిసారి సమావేశం కానుంది. ట్రస్టు అధ్యక్షుడు పరాశరన్‌ నివాసంలో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 1న శ్రీరామనవమి...
News

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సీతారామ లక్ష్మణ హనుమంతుల చిత్రాలున్న నాణాల విరాళం

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కేంద్ర ప్రకటించిన వేళ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్‌ రాజధాని పట్నాలోని మహవీర్‌ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా...
News

రామ నవమికా? అక్షయ తృతీయకా?

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు స్వామి గోవింద్‌ దేవ్‌గిరి మహ్‌రాజ్‌ వెల్లడించారు. తుది తేదీని ట్రస్ట్‌ తొలి సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. రామ మందిర...
News

ఒక్క రూపాయి విరాళంతో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఆరంభం

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకు 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాని'కి ప్రభుత్వం ఒక రూపాయిను విరాళంగా ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము రూపాయి నగదును కేంద్ర ప్రభుత్వం తరఫున ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు....
News

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

అయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉంటారని కేంద్ర హోంమంత్రి...
1 6 7 8 9
Page 8 of 9