archive#AYODHYA

News

What Watchman’s daughter Rajeshwari did for Ayodhya Ram Mandir?

Some Hindu activists are roaming in the Guntur NGO colony to raise funds for the construction of the Ayodhya Rama Mandir. At an Apartment, Rajeshwari, the daughter of the apartment...
News

వాచ్ మన్ కూతురు రాజేశ్వరి అయోధ్య రామ మందిరం కోసం ఏం చేసింది?

అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ నిమిత్తం గుంటూరు ఎన్జీవో కాలనీలో కొంతమంది హిందూ సంఘాల కార్యకర్తలు తిరుగుతున్నారు. ఒక అపార్ట్ మెంట్ దగ్గర ఆ అపార్ట్మెంట్ వాచ్ మన్ కుమార్తె రాజేశ్వరి అనే ఐదవ తరగతి బాలిక ఆ...
ArticlesGalleryNewsProgramms

గుండె గుండెలో రాముని గుడి

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర...
News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ

ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...
News

గణతంత్ర వేడుకల్లో కనువిందు చేయనున్న రామమందిరం

2021 గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా...
News

అయోధ్యలోని రామ మందిర విగ్రహాలను ధ్వంసం చేసి కాబాగా మార్చండి : పిఎఫ్‌ఐ ఇమామ్ కౌన్సిల్  పిలుపు

రాడికల్ ఇస్లామిస్ట్ మ్ మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ మతాధికారుల సంస్థ ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, అయోధ్యలో శ్రీ రామ్ మందిర్ విగ్రహాలను నిర్మూలించాలని పిలుపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణం,...
News

వారంతా నిర్దోషులే : అయోధ్య వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసుకు తెరపడింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా...
News

అయోధ్య కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ ఈ తీర్పు వెలువరించనున్నారు. నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ...
ArticlesNews

రామమందిర నిర్మాణం ఎందుకు?

ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్ లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన...
1 4 5 6 7 8 9
Page 6 of 9