We all know that the Ayodhya Rama Janmabhoomi fundraising campaign (Nidhi samarpan Abhiyan) is going across the country. The Nidhi samarpan Abhiyan is going on in a large scale in...
దేశవ్యాప్తంగా అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ కొనసాగుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రంలో కూడా ఈ నిధి సమర్పణ అభియాన్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో నిధి సేకరణలో భాగమవుతున్న కార్యకర్తలకు అనేక అద్భుతమైన అనుభవాలు...
Some Hindu activists are roaming in the Guntur NGO colony to raise funds for the construction of the Ayodhya Rama Mandir. At an Apartment, Rajeshwari, the daughter of the apartment...
అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ నిమిత్తం గుంటూరు ఎన్జీవో కాలనీలో కొంతమంది హిందూ సంఘాల కార్యకర్తలు తిరుగుతున్నారు. ఒక అపార్ట్ మెంట్ దగ్గర ఆ అపార్ట్మెంట్ వాచ్ మన్ కుమార్తె రాజేశ్వరి అనే ఐదవ తరగతి బాలిక ఆ...
It is learned that the Sri Rama Janma Bhoomi Tirtha Kshetra Trust has launched a fund raising campaign (Nidhi Samarpana abhiyan) to raise funds for the construction of the Ayodhya...
అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర...
ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...
2021 గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా...
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు...