archiveAYODHYA RAM MANDIR

News

అయోధ్య రామమందిరం ట్రస్టుకు ఊరట.. వందల కోట్ల పన్ను నుంచి మినహాయింపు!

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నారు. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది మొత్తం పన్నుకు సంబంధించినదే అయినా.. ఈక్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలుగా వచ్చిన సొమ్ముపై పన్నును...
News

అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే…

అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకాచ్చునని అంచనావేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ట్రస్ట్‌ ఆదివారం ఫైజాబాద్‌ సర్క్యూట్‌ హౌస్ ‌లో సుదీర్ఘంగా సమావేశమై ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. మొత్తం...
News

అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు' ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
News

భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపి కబురు చెప్పింది. 2023 డిసెంబర్‌ నుంచి అయోధ్య రామమందిరంలోని బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నట్లు రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా...
News

UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు

రామభక్త కళ్యాణ్ సింగ్ ‌ను గౌరవించుకోవడానికి, రాష్ట్రంలోని రెండు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. బులంద్ ‌షహర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు లక్నోలోని సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి రామభక్త్ కళ్యాణ్ సింగ్...
News

అయోధ్య శ్రీరాముని దర్శనానికి వెళ్లనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 29 న ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకుని అక్కడి శ్రీరాముని ఆలయంలో పూజలు చేస్తారు. ఆయన హనుమాన్ గర్హి మరియు కనక్ భవన్ లలో కూడా ప్రార్థనలు చేయనున్నారు. రాష్ట్రపతి కోవింద్ ఆగస్టు 29 న...
News

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే,...
ArticlesNews

అయోధ్య నిన్న – నేడు – రేపు

సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా...
News

నమామి గంగే కార్యక్రమం క్రింద అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించనున్న అధికారులు

నమామి గంగే (పవిత్ర గంగానది ప్రక్షాళన) కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించాలని అధికారులు గుర్తించారు. ఆ మేరకు బ్రహ్మ కుండ్, ఫతేగంగ్, శ్రీ సీతా రామ్ మందిర్ కుండ్, లాల్ దిగ్ఘి మరియు...
News

3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి...
1 2 3 6
Page 1 of 6