అయోధ్య రామమందిరం ట్రస్టుకు ఊరట.. వందల కోట్ల పన్ను నుంచి మినహాయింపు!
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నారు. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది మొత్తం పన్నుకు సంబంధించినదే అయినా.. ఈక్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలుగా వచ్చిన సొమ్ముపై పన్నును...