archiveAnantapur

News

అనంతపురం జిల్లా మారెమ్మ ఆలయంలో పూజారి సాహసం

ముళ్ళ‌పై నడిచి భ‌క్తుల‌ను ఆశ్చర్యపరిచిన పూజారి అనంతపురం: అనంతపురం జిల్లా బెళుగుప్ప తండాలో మూడు రోజుల నుంచి మారెమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి చేసిన సాహసం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. కుప్పగా పేర్చిన ముళ్ళ‌కంపలపై...
News

రెండు ఆల‌యాల్లో నిలిచిపోయిన ఆర్జిత సేవ‌లు!

కార్మికులు జీతాలడిగారని దేవుడి సేవలో కోత స‌ర్కారు వింత వైఖరిపై మండిప‌డుతున్న భ‌క్తులు అనంతపురం జిల్లాలోని ఘటన అనంతపురం: భక్తరహళ్ళి క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన మండలంలోని భక్తరహళ్ళి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి  ఆలయాల్లో ఆర్జిత సేవలు ఐదు నెలలుగా ఆగిపోయాయి. స్వామి...
News

ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాల జాబితాలో లేపాక్షి

అనంతపురం: ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్‌ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి...
News

కదిరిలోని చోరీ, హ‌త్య‌కేసు నిందితుడు ష‌ఫీవుల్లా!

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య అనంతరం బంగారు నగలు దోచుకున్నాడు. ఘటన సమయంలో అడ్డొచ్చిన మరో మహిళపైనా నిందితుడు క్రూరంగా...
News

అనంతపురంలో ఉద్రిక్తత

విద్యార్థులపై పోలీసుల దాడి నేడు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు అనంతపురం: ఏపీలోని అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు అనంతపురం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ని పలువురు నేతలు ఖండిరచారు....
News

నకిలీ నోట్ల దొంగలు షేక్‌ నూర్‌ బాషా, ఖాజా, ఖీసీంలను పట్టించిన చికెన్‌ పకోడి!

అనంతపురం: చికెన్‌ పకోడి.. నకిలీ నోట్ల దొంగలు షేక్‌ నూర్‌ బాషా, ఖాజా, ఖీసీంలను పోలీసులకు పట్టించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురానికి చెందిన షేక్‌ నూర్‌ బాషా, ఖాజా, ఖీసీంలు బంధువులు. సులువుగా డబ్బు దొరికే మార్గాలను అన్వేషించారు....
News

బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ...