archiveAmarnath Yatra

News

ఘోర ప్రమాదం… 15 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి

జమ్ముకశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని...
News

అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసిన భారత సైన్యం క‌శ్మీర్‌: వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం అయింది. జమ్ములోని భగవతినగర్‌ యాత్రి నివాస్‌ నుంచి 4,020 మంది భక్తులతో 110 వాహనాలు గట్టి...
News

అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం

కశ్మీర్‌: పవిత్ర గుహ సమీపంలో కుంభవృష్టి అనంతరం వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన...
News

క‌శ్మీర్‌లో పాక్ ఉగ్ర‌వాది కాల్చివేత‌!

క‌శ్మీర్‌: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముక‌శ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్‌...
News

అమర్నాథ్ యాత్రకు ప్రథమ పూజ

అమ‌ర్నాథ్‌: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుడుతూ ప్రథమ పూజను నిర్వహించారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని పరమశివుని పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌లో జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు. అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమై ఆగస్టు 11న...
News

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భద్రత కట్టుదిట్టం

క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు ఒక వంక చేబడుతూ, మరోవంక ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు భద్రతను పటిష్ఠ‌ పరిచారు. స్వయంగా...
News

డ్రోన్ ద్వారా మాగ్నెటిక్ బాంబుల సరఫరాకు పాక్ పన్నాగం

* భగ్నం చేసిన భారత భద్రతాదళాలు * అమర్నాథ్ యాత్రే లక్ష్యం అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్ ‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌...
News

అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదుల కుట్ర!.. భ‌గ్నం చేసిన భారత ఆర్మీ

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్...
News

అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ సర్టిఫికెట్ల జారీ

అమ‌రావ‌తి: అమర్‌నాథ్ వెళ్ళే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు....
News

జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

బోర్డుతో చర్చించిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ జమ్మూకశ్మీర్: అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రపై కీలక ప్రకటన చేసింది. జూన్‌ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌...
1 2
Page 1 of 2