archiveAfghan

News

ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి!

కాబూల్‌: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్‌...
News

ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు

8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సంయుక్త ప్రకటన చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు గైర్హాజరు న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించేందుకు...
News

ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండ

విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబ‌న్ల వైఖ‌రి వ‌ల్ల తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య...
News

తాలిబాన్ల ఘాతుకం!

అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు....
News

ఆఫ్గన్ అంశంపై చేయి చేయి క‌లుపుదాం..

భారత్, రష్యా నిర్ణ‌యం న్యూఢిల్లీ: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ దిల్లీలో సమావేశమయ్యారు....
News

అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం...
News

 దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..

అఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్...