News

News

పాక్‌లో అణుపరీక్షల వార్షికోత్సవ ర్యాలీ: నేతలతో కలిసి పాల్గొన్న ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో లష్కరే తయ్యిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్‌ సైఫుల్లా కసూరీ పాల్గొన్నాడు. దేశ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. లాహోర్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజాబ్‌ అసెంబ్లీ...
News

ఎవరీ జోనాస్ మాసెట్టి ..? అలవోకగా వేదాలు, భగవద్గీత..

భారతీయ సంప్రదాయాలకు ఆకర్షతులై ఆ జీవన విధానంతో బతికే విదేశీయలు ఎందరో ఉన్నారు. మన దేశ సంస్కృతి గొప్పతనం ప్రపంచానికి తెలియడానికి ఒక రకంగా ఇలాంటి విదేశీయులు కూడా కారణమని చెప్పొచ్చు. అలానే బ్రెజిల్‌కి చెందిన జోనాస్ మాసెట్టి మన దేశ...
News

ప్రకృతి వ్యవసాయంపై వినూత్న ప్రచారం..

గుంటూరు జిల్లా రైతు బాపారావు, తన పొలంలో అక్షరాలు, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ రూపంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 30 రకాల విత్తనాలతో చేపట్టిన ఈ వినూత్న సాగు, రసాయన ఎరువులు, పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను...
ArticlesNews

‘పశు సేవ కూడా పశుపతి సేవే’

అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
News

జర్నలిస్టుల ముసుగులో పాక్‌ గూఢచారులు : కీలక సమాచారం లీక్‌ చేసిన సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ

టీవీ జర్నలిస్టుల ముసుగులో సీఆర్‌పీఎఫ్‌ అధికారికి పాక్‌ గూఢచారులు గాలం వేసినట్లు తేలింది. కీలక సమాచారం లీక్‌ చేస్తే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో అరెస్టైన సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోతీరామ్‌ జాట్‌ను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి....
News

ప్రధాన ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమం

రాష్ట్రంలో 22 ప్రధాన ఆలయాల వద్ద భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన...
News

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ వికసిస్తోంది.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ వికసిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దుర్నీతిని ఎండగట్టేందుకు ఎంపీల బృందం ఇండోనేషియాలో పర్యటిస్తోంది. ఈ బృందంతో పాటు సల్మాన్ ఖుర్షీద్ కూడా...
News

తిరుమలలో భద్రత బలోపేతంపై డీజీపీ ఉన్నత స్థాయి సమావేశం

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రత బలోపేతంపై రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, టిటిడి ఈవో జె.శ్యామలరావు సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి ఎస్పీ, తితిదే ఇన్‌ఛార్జ్‌ సీవీఎస్‌వో...
1 840 841 842 843 844 3,085
Page 842 of 3085