News

News

పాక్‌లో 90 రోజులున్నా.. ఐఎస్‌ఐ అధికారుల్ని కలిశా!

పాకిస్తాన్‌కు రెండుసార్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ నిఘా సిబ్బందికి (పీఐవోలకు) భారత మొబైల్‌ సిమ్‌ కార్డులను అందజేయడంతోపాటు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి. రాజస్తాన్‌ రాష్ట్రం దీగ్‌ జిల్లా గంగోరా గ్రామానికి...
News

మేల్కొనేలోపే మెరుపుదాడి చేసింది

భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా చేసిన వైమానిక దాడులకు దీటుగా స్పందించేలోపే భారత్‌ మళ్లీ క్షిపణులతో విరుచుకుపడుతుందని తాము ఊహించలేదని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. అజర్‌బైజాన్‌ దేశంలో పర్యటిస్తున్న షెహబాజ్‌ లాచిన్‌ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని...
News

ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత మహిళా జవాన్ల దెబ్బకు పాక్‌ ఆర్మీ పరుగులు

మూడు రోజులు. రేయింబవళ్లు. రెండు పోస్టులు. ఏడుగురు మహిళా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్ల ధైర్య సాహసాలతో పాకిస్తాన్ సైన్యం జడుసుకుంది. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్లపై...
News

పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్‌’పై బీఎల్‌ఏ జెండా?

పాకిస్తాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ-(బీఎల్‌ఏ) తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్వెట్టా-కరాచీ, సురబ్-గిడ్డర్ రహదారులపై రాపిడ్...
News

‘లవ్ జిహాద్’ చేసే వారిని షరియా చట్ట ప్రకారం శిక్షించాలి

‘లవ్ జిహాద్’పై మధ్యప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి,బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ మాట్లాడారు .ఇండోర్, భోపాల్‌లో లవ్ జిహాద్ కేసుల గురించి ఎమ్మెల్ ఉషా ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. లవ్‌ జీహాద్‌ పేరుతో మానవత్వాన్ని, నైతిక విలువలను భగ్నం చేసే...
News

‘పహల్గామ్‌’ ఎఫెక్ట్‌: అక్రమ నివాసితుల ఏరివేత

భారత్‌లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి భారత్‌లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి...
ArticlesNews

ఆ ‌స్రవంతి.. సహస్ర లింగ గర్భ

మన పవిత్ర భారతదేశంలో ఎన్నో నదులున్నాయి. ప్రతి నదికీ ఒక వైశిష్ట్యం ఉంది. ఒక పురాణ గాథ ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రదేశాలలో ఎన్నో మహిమాన్విత తీర్థాలు, క్షేత్రాలు, ఆశ్రమాలు, వింతలు, విశేషాలు ఉంటాయి. కానీ, నదీగర్భంలో అంటే నది...
News

భారత్‌ తలచుకుంటే పాక్‌ 4 ముక్కలు: రాజ్‌నాథ్‌

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకాదళం రంగంలోకి దిగి ఉంటే పాకిస్థాన్‌ నాలుగు ముక్కలయ్యేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘1971లో...
1 838 839 840 841 842 3,085
Page 840 of 3085