పాక్లో 90 రోజులున్నా.. ఐఎస్ఐ అధికారుల్ని కలిశా!
పాకిస్తాన్కు రెండుసార్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సిబ్బందికి (పీఐవోలకు) భారత మొబైల్ సిమ్ కార్డులను అందజేయడంతోపాటు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి. రాజస్తాన్ రాష్ట్రం దీగ్ జిల్లా గంగోరా గ్రామానికి...







